Category: india News

డిజిటల్ ఎంట్రీతో మోదీ సభ.. బుక్‌మైషోలో తొలిసారిగా బుకింగ్‌లు, స్లాట్‌లు.. గంటలోనే హౌజ్‌ఫుల్!

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వడోదర పర్యటన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బుక్‌మైషో ద్వారా డిజిటల్ ఎంట్రీతో సభకు గంటలోనే సీట్లు నిండిపోయాయి, 42 వేల మంది వెయిటింగ్…

NEET PG అభ్యర్థులకు గుడ్ న్యూస్.. తొలిసారి ఆన్సర్ కీ! మీ జవాబులు చెక్ చేసుకోండి!

దేశవ్యాప్తంగా వేలాది మంది వైద్య అభ్యర్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న NEET PG 2026 ఆన్సర్ కీపై కీలక అప్‌డేట్ వచ్చింది. ఈసారి నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్…

తెలంగాణ శాసనసభ 8వ సెషన్‌ రెండో సమావేశం ప్రారంభం..

స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అధ్యక్షతన తెలంగాణ శాసనసభ 8వ సెషన్‌ రెండో సమావేశం తొలిరోజు ప్రారంభమైంది. ప్రశ్నోత్తరాల కార్యక్రమంతో సభా కార్యకలాపాలు మొదలయ్యాయి. అనంతరం సంతాప…

గోవా పోలీసులకు రాష్ట్రపతి పతాకం అందజేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా!

గోవా పోలీసులకు ప్రతిష్ఠాత్మకమైన రాష్ట్రపతి పతాకం లభించింది. అత్యుత్తమ ప్రజాసేవ, ధైర్యం, అంకితభావానికి గుర్తింపుగా యూనిఫామ్‌డ్‌ సర్వీసులకు అందించే అత్యున్నత గౌరవంగా భావించే ఈ పతాకాన్ని కేంద్ర…

Central Government: కేంద్రం నుంచి అదిరిపోయే స్కీమ్.. ప్రతీ నెలా అకౌంట్లోకి రూ.3 వేలు.. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేస్కుంటే చాలు..

కేంద్రం నుంచి పెన్షన్ పొందాలనుకుంటున్నారా.. మీరు ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు కానక్కర్లేదు. మీరు ప్రతీ నెలా రూ.3 వేల పింఛన్ పొందవచ్చు. ఇందుకోసం కేంద్రం ఒక పథకం…

అమెరికాను వెనక్కి నెట్టనున్న భారత్ ప్రపంచంలోనే నెం. 2 మెట్రో నెట్‌వర్క్‌ వైపు వేగంగా అడుగులు!

దేశంలో మెట్రో రైలు నెట్‌వర్క్‌ శరవేగంగా విస్తరిస్తోంది. ప్రస్తుతం భారత్‌ 26 నగరాల్లో సుమారు 1,170 కిలోమీటర్ల మేర మెట్రో సేవలను అందిస్తోంది. అమెరికాలో మెట్రో రైలు…

హైదరాబాద్‌ DRDOలో రీసెర్చ్ ఉద్యోగాలు.. నెలకు రూ.లక్షల్లో జీతం

హైదరాబాద్‌లోని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO)కు చెందిన రీసెర్చ్ సెంటర్ ఇమారత్‌ (RCI).. రక్షణ రంగంలో అత్యాధునిక సాంకేతికతలపై పరిశోధనలు చేయాలనుకునే అభ్యర్థుల నుంచి…

సిలబస్ దాటి విద్యార్థుల జీవితాల్లోకి వెళ్లండి జాతీయ ఉత్తమ టీచర్లతో ప్రధాని మోదీ ఆత్మీయ భేటీ..

ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. న్యూఢిల్లీలోని తన అధికారిక నివాసంలో జరిగిన ఈ ఆత్మీయ…

మోదీకి ‘ఇండియా గేట్‌’ చాక్లెట్‌ ఇవ్వాలనుకున్నా..

ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఓ ప్రత్యేకమైన కానుక అందించాలని భావించినట్లు బెల్జియం ప్రధాని బార్ట్ డి వెవర్ తెలిపారు. అత్యుత్తమ బెల్జియం చాక్లెట్లతో రూపొందించిన ‘ఇండియా గేట్’…

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana