Category: india News

భారత్‌లో యాపిల్‌ పే సేవలు!

అమెరికన్‌ టెక్నాలజీ దిగ్గజం యాపిల్‌కు చెందిన డిజిటల్‌ చెల్లింపు సేవ ‘యాపిల్‌ పే’ త్వరలో భారత మార్కెట్లో అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. దేశీయ ప్రైవేట్‌ బ్యాంకింగ్‌ దిగ్గజం…

ప్రజా సేవకు బద్ధులై ఉండడమే ఉద్యోగ విధి..

ప్రభుత్వ ఉద్యోగం కేవలం ఉపాధి కాదని ప్రజల పట్ల బాధ్యతతో కూడిన సేవ అని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ అన్నారు. ప్రజాసేవకు అంకితభావంతో పనిచేయడమే…

కర్బన ఉద్గారాలపై అభివృద్ధి చెందుతున్న దేశాలనే నిందించడం సరికాదు మోదీ!

ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న కర్బన ఉద్గారాలకు అభివృద్ధి చెందుతున్న దేశాలనే బాధ్యులుగా చూపడం సరికాదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఉద్గారాలకు ప్రధాన కారణమవుతున్న దేశాలను వదిలి ప్రతిసారీ…

ప్రజా సేవే దేశ సేవ!

దేశాన్ని 2047 నాటికి వికసిత్‌ భారత్‌గా మార్చే ప్రయాణంలో యువతదే కీలక పాత్ర అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ప్రభుత్వంలో కొత్తగా ఉద్యోగాలు పొందిన వారు సమర్థత…

ఢిల్లీలో ‘వికసిత్ భారత్’ ఆర్థిక సదస్సు హాజరైన పయ్యావుల భట్టి..

ఢిల్లీలో కేంద్ర ఆర్థిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘వికసిత్ భారత్’ ఆర్థిక సదస్సు రెండో రోజు ప్రారంభమైంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరుగుతున్న…

మొదట ఓట్ చోరీ ఇప్పుడు పార్టీ చోరీ రాహుల్ గాంధీ!

భారత ఎన్నికల సంఘం (ఈసీఐ)పై కాంగ్రెస్ ఎంపీ లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. పశ్చిమ బెంగాల్‌లో వచ్చే నెల 6న జరగనున్న…

మోదీ జీవితం ప్రతి భారతీయుడికీ స్ఫూర్తి మహాన్ ఆర్యమన్ సింధియా స్పెషల్ విషెస్..

భారత ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినంతో పాటు ఆయన 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థానం పూర్తయిన సందర్భంగా ప్రముఖులు యువ నాయకుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ…

ప్రతీ ఆశీర్వాదం నా సంకల్పాన్ని మరింత బలపరుస్తుంది: ప్రధాని మోదీ!

దేశవ్యాప్తంగా తనకు అందుతున్న పుట్టినరోజు శుభాకాంక్షలపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. 76వ పుట్టినరోజు సందర్భంగా ప్రజలు చూపిస్తున్న అభిమానానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. బీజేపీ చేపట్టిన…

సికింద్రాబాద్‌లో ఘనంగా 79వ విమోచన దినోత్సవ వేడుకలు.. పరేడ్‌ గ్రౌండ్స్‌లో బీజేపీ నేతల సందడి!

సికింద్రాబాద్‌లోని చారిత్రక పరేడ్‌ గ్రౌండ్స్‌లో 79వ హైదరాబాద్‌ విమోచన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి తెలంగాణ…

యశోభూమిలో SEMICON India 2026ను ప్రారంభించిన ప్రధాని మోదీ!

న్యూఢిల్లీలోని యశోభూమి (ఇండియా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ అండ్ ఎక్స్‌పో సెంటర్)లో SEMICON India 2026 ఐదో ఎడిషన్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. “సిలికాన్ నుంచి సిస్టమ్స్…

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana