Category: Business

భారత్‌లో యాపిల్‌ పే సేవలు!

అమెరికన్‌ టెక్నాలజీ దిగ్గజం యాపిల్‌కు చెందిన డిజిటల్‌ చెల్లింపు సేవ ‘యాపిల్‌ పే’ త్వరలో భారత మార్కెట్లో అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. దేశీయ ప్రైవేట్‌ బ్యాంకింగ్‌ దిగ్గజం…

రూ.2వేలు దాటితే యూపీఐ చెల్లింపులు కుదరదంటున్న గాజియాబాద్‌ వ్యాపారులు..

కేంద్ర ప్రభుత్వం తీసుకున్న యూపీఐ చెల్లింపులపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) నిర్ణయంపై వ్యాపార వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అక్టోబర్ 15 నుంచి రూ.2…

పిల్లో టాక్ అంటే తెలుసా..? దాంపత్య జీవితంలో మ్యాజిక్ చేస్తుంది..!

Dnews ET 17: భార్యాభర్తల మధ్య ప్రేమ, నమ్మకం, అనుబంధం పెరగాలంటే రోజులో కొంత సమయం ఒకరితో ఒకరు మనసు విప్పి మాట్లాడుకోవడం ఎంతో ముఖ్యం. ముఖ్యంగా…

యశోభూమిలో SEMICON India 2026ను ప్రారంభించిన ప్రధాని మోదీ!

న్యూఢిల్లీలోని యశోభూమి (ఇండియా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ అండ్ ఎక్స్‌పో సెంటర్)లో SEMICON India 2026 ఐదో ఎడిషన్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. “సిలికాన్ నుంచి సిస్టమ్స్…

మా ప్రయోజనాలను కాపాడుకుంటాం అమెరికా ఆంక్షల బిల్లుపై భారత్!

రష్యాపై మరిన్ని ఆంక్షలు విధించేందుకు అమెరికా అధ్యక్షుడికి అధికారం కల్పించే కీలక బిల్లును అమెరికా ప్రతినిధుల సభ ఆమోదించడంపై భారత్ స్పందించింది. అమెరికా తీసుకున్న నిర్ణయాన్ని న్యూఢిల్లీ…

రూ. 370కి చేరిన పెట్రోల్ ధర లీటరుకు రూ.100 సబ్సిడీ ప్రకటించిన ఆ ప్రభుత్వం!

పెరుగుతున్న పెట్రోల్ ధరలతో ఇబ్బందులు పడుతున్న పాకిస్తాన్ ప్రజలకు ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్ ప్రభుత్వం భారీ ఊరట ప్రకటించింది. సామాన్య ప్రజలకు మాత్రమే ప్రయోజనం చేకూరేలా ప్రత్యేక…

భారత్‌కు కీలక ఖనిజాల విశ్వసనీయ సరఫరాదారుగా ఉండాలనుకుంటున్నాం.. కెనడా హై కమిషనర్ క్రిస్టోఫర్ కూటర్

D-News: భారత్‌కు క్రిటికల్ మినరల్స్‌ (కీలక ఖనిజాలు) సరఫరాలో విశ్వసనీయ భాగస్వామిగా మారాలని కెనడా కోరుకుంటోందని ఆ దేశ హై కమిషనర్ క్రిస్టోఫర్ కూటర్ తెలిపారు. భారత్‌లో…

బ్రిక్స్ దేశాలతో పేమెంట్ సిస్టమ్స్ అనుసంధానం.. స్థానిక కరెన్సీలతో వాణిజ్యానికి పీయూష్ గోయల్ పిలుపు

D-News: బ్రిక్స్ దేశాల మధ్య వాణిజ్యాన్ని మరింత పెంచేందుకు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ కీలక ప్రతిపాదనలు చేశారు. సభ్య దేశాలు, భాగస్వామ్య దేశాలు…

Central Government: కేంద్రం నుంచి అదిరిపోయే స్కీమ్.. ప్రతీ నెలా అకౌంట్లోకి రూ.3 వేలు.. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేస్కుంటే చాలు..

కేంద్రం నుంచి పెన్షన్ పొందాలనుకుంటున్నారా.. మీరు ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు కానక్కర్లేదు. మీరు ప్రతీ నెలా రూ.3 వేల పింఛన్ పొందవచ్చు. ఇందుకోసం కేంద్రం ఒక పథకం…

వెస్ట్ ఆసియా టెన్షన్ ఎఫెక్ట్.. నష్టాల్లో భారత స్టాక్ మార్కెట్లు

D-News: వెస్ట్ ఆసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు భారత స్టాక్ మార్కెట్లపై ప్రభావం చూపుతున్నాయి. ముడిచమురు ధరలు భారీగా పెరగడంతో ఇన్వెస్టర్లలో ఆందోళన పెరిగింది. మరోవైపు అమెరికా వడ్డీ…

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana