ప్రధానమంతి మోదీకి UAE అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ ఫోన్ కాల్ ఏం చెప్పారంటే..?
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 76వ పుట్టినరోజు సందర్భంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ శుక్రవారం (సెప్టెంబర్ 18)…
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 76వ పుట్టినరోజు సందర్భంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ శుక్రవారం (సెప్టెంబర్ 18)…
D-News: భారత్-ఆఫ్రికా భాగస్వామ్యంతో సుస్థిర ఆర్థిక వృద్ధి, పారిశ్రామిక అభివృద్ధికి భారీ అవకాశాలు ఉన్నాయని పారిశ్రామికవేత్త నవీన్ జిందాల్ అన్నారు. న్యూఢిల్లీలో జరుగుతున్న 18వ బ్రిక్స్ సదస్సు…
D-News: భారత్కు క్రిటికల్ మినరల్స్ (కీలక ఖనిజాలు) సరఫరాలో విశ్వసనీయ భాగస్వామిగా మారాలని కెనడా కోరుకుంటోందని ఆ దేశ హై కమిషనర్ క్రిస్టోఫర్ కూటర్ తెలిపారు. భారత్లో…
D-News: బ్రిక్స్ దేశాల మధ్య వాణిజ్యాన్ని మరింత పెంచేందుకు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ కీలక ప్రతిపాదనలు చేశారు. సభ్య దేశాలు, భాగస్వామ్య దేశాలు…
D-News: న్యూఢిల్లీలో జరగనున్న BRICS సదస్సుకు భద్రతా ఏర్పాట్లు పూర్తయ్యాయి. మూడు రోజుల పాటు జరిగే ఈ సదస్సు సెప్టెంబర్ 11 నుంచి 13 వరకు భారత్…
ప్రధాని నరేంద్ర మోదీ న్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో బెల్జియం ప్రధాని బార్ట్ డి వెవర్తో ఉన్నతస్థాయి ద్వైపాక్షిక చర్చలు నిర్వహించారు. అనంతరం ఇరువురు నేతలు సంయుక్త మీడియా…
D-News: కిర్గిజిస్థాన్ రాజధాని బిష్కెక్లో జరుగుతున్న 26వ షాంఘై సహకార సంస్థ (SCO) సదస్సు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఇరాన్ అధ్యక్షుడు డాక్టర్ మసూద్ పెజెష్కియాన్తో…
D-News: ఉజ్బెకిస్థాన్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీకి ఆ దేశ అత్యున్నత ప్రభుత్వ పురస్కారం ‘ఒలియ్ దరజాలి దుస్త్లిక్’ (సుప్రీమ్ ఆర్డర్ ఆఫ్ ఫ్రెండ్షిప్) లభించింది.…
D-News: ప్రధాని నరేంద్ర మోదీ కిర్గిజిస్థాన్ రాజధాని బిష్కెక్కు చేరుకున్న సందర్భంగా భారతీయ ప్రవాసులు, విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. కిర్గిజిస్థాన్ అధ్యక్షుడు సదిర్ జపరోవ్ ఆహ్వానం…
D-News: కిర్గిజిస్థాన్ రాజధాని బిష్కెక్లో జరుగుతున్న షాంఘై సహకార సంస్థ (SCO) సదస్సు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ అర్మేనియా ప్రధాని నికోల్ పషిన్యాన్తో ద్వైపాక్షిక సమావేశం…