Category: Hyderabad

కేసీఆర్, రేవంత్ నయా నిజాంలు ఎంపీ రఘునందన్ రావు సెటైర్లు..

బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై మెదక్ ఎంపీ రఘునందన్ రావు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలు చర్చకు రాకుండా రెండు పార్టీలు అడ్డుకున్నాయని ఆరోపించారు. బీఆర్ఎస్,…

జన్వాడ ఫామ్‌హౌస్‌పై హైడ్రాకు ఫిర్యాదు.. కేటీఆర్‌కు కొత్త చిక్కులు?

D NEWS: జన్వాడ ఫామ్‌హౌస్ వ్యవహారం మరోసారి రాజకీయ చర్చకు వచ్చింది. కాంగ్రెస్ నేతలు హైడ్రా అధికారులకు ఫిర్యాదు చేశారు. ఫామ్‌హౌస్ నిర్మాణం, భూమి వినియోగం, నాళా…

హఫీజ్‌పేట్ ఘటనపై కేటీఆర్ ఆగ్రహం.. హోంగార్డుపై చర్యలతో కలకలం!

D NEWS: హఫీజ్‌పేట్ రైల్వే స్టేషన్ వద్ద ఓ మహిళపై హోంగార్డు దురుసుగా వ్యవహరించిన ఘటన చర్చనీయాంశమైంది. ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అయింది. దీంతో పోలీస్…

ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కీలక పరిణామం!

ఫార్ములా-ఈ కార్ రేసింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి కేటీఆర్ ఏసీబీ కోర్టులో విచారణకు హాజరయ్యారు. కేసును విచారించిన…

ఫార్ములా ఈ కేసులో నాంపల్లి ఏసీబీ కోర్టుకు హాజరైన కేటీఆర్ మీడియా బైట్ & కేసు అప్‌డేట్స్..

భారత్ రాష్ట్ర సమితి (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి. రామారావు (కేటీఆర్) 2023లో హైదరాబాద్‌లో నిర్వహించిన ఫార్ములా ఈ రేసుకు సంబంధించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆర్థిక అవకతవకల…

హైదరాబాద్‌ హోటల్‌ దస్పల్లాలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మీడియా సమావేశం!

కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ జి. కిషన్‌రెడ్డి హైదరాబాద్‌ మాదాపూర్‌లోని హోటల్‌ దస్పల్లాలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ…

రోడ్ల విస్తరణకు ఇరిగేషన్ అధికారులు ఎందుకు అడ్డం పడుతున్నారు ఎంపీ రఘునందన్ రావు!

అమీన్‌పూర్‌లో ఇరిగేషన్ అధికారుల తీరుపై బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బఫర్ జోన్, ఎఫ్‌టీఎల్ పేరుతో రోడ్ల విస్తరణ పనులకు…

బీజేపీ న్యాయ పోరాటం వల్లే దానం నాగేందర్‌పై అనర్హత వేటు కిషన్ రెడ్డి!

పార్టీ ఫిరాయింపులపై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలకు చెంపపెట్టు అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఈరోజు(శనివారం) మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్‌లో…

జగన్నాటకంతో ఒకరిని ఒకరు కాపాడుకుంటున్నారు కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌పై మహేశ్వర్ రెడ్డి ఫైర్..

గత ప్రభుత్వ హయాంలో లక్షల కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పారని మరి ఇప్పటివరకు కేసులు నమోదు చేసి చర్యలు ఎందుకు…

సీపీగెట్‌ తొలి విడతలో 17,586 మందికి సీట్లు

D Educt: Sept 18: సీపీగెట్‌ తొలి విడతలో భాగంగా ఎంఏ, ఎంకాం, ఎంఎస్‌సీ తదితర పీజీ కోర్సుల్లో మొత్తం 17,586 మంది విద్యార్థులకు సీట్లు కేటాయించారు.…

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana