Category: india News

వడ్నగర్‌లో సేవా యాత్రకు అమిత్ షా శ్రీకారం!

కేంద్ర హోం సహకార శాఖల మంత్రి శ్రీ అమిత్ షా గుజరాత్‌లోని వడ్నగర్‌లో దేశవ్యాప్త ‘సేవా యాత్ర’ ను జెండా ఊపి ప్రారంభించారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర…

మోదీని కలిసిన స్కూల్‌మేట్‌కు తిరిగొచ్చిన భూమి స్థలాన్ని వదులుకున్న బీజేపీ ఎమ్మెల్యే..

ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసిన ఆయన చిన్ననాటి స్నేహితుడు అస్గర్ అలీ వోరాకు దశాబ్దాలుగా కొనసాగుతున్న భూ వివాదంలో ఊరట లభించింది. మహారాష్ట్రలోని మీరా-భాయందర్‌లో వివాదాస్పదంగా మారిన…

సెమీకండక్టర్ రంగంలో సరికొత్త శకం సెమికాన్ ఇండియా 2026 ను ప్రారంభించనున్న మోదీ!

గత దశాబ్ద కాలంలో భారత్ సాధించిన ఎలక్ట్రానిక్స్ తయారీ రంగ పురోగతి ఇప్పుడు దేశాన్ని సెమీకండక్టర్ శక్తిగా తీర్చిదిద్దేందుకు బలమైన పునాదిగా మారింది. 2014-15లో రూ.1.9 లక్షల…

బ్రిక్స్‌లో కీలక పరిణామం సంయుక్త ప్రకటనపై ఏకాభిప్రాయం!

భారత్ ఆతిథ్యమిస్తున్న 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుకు ముందు కీలక పరిణామం చోటుచేసుకుంది. సభ్య దేశాలు సంయుక్త ప్రకటనపై ఏకాభిప్రాయానికి వచ్చినట్లు రాయిటర్స్ వెల్లడించింది. ఈ ప్రకటనను…

పుతిన్‌కు మోదీ అందించిన విశిష్ట బహుమతి ‘తిరుక్కురళ్’

BRICS సమ్మిట్ సందర్భంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ప్రధాని నరేంద్ర మోదీ ద్వైపాక్షిక భేటీ నిర్వహించారు. ఈ సందర్భంగా పుతిన్‌కు ప్రాచీన తమిళ సాహిత్య గ్రంథం…

నవ్‌సారిలో ప్రధాని నరేంద్ర మోదీ భారీ బహిరంగ సభ పోటెత్తిన జనసందోహం..

గుజరాత్‌లోని నవ్‌సారిలో ప్రధాని నరేంద్ర మోదీ భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. ఈ సభకు వేలాది మంది పార్టీ కార్యకర్తలు, ప్రజలు, స్థానిక నాయకులు హాజరయ్యారు.…

వడోదరలో రూ.35 వేల కోట్లకు పైగా ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపన, ప్రారంభోత్సవం..

గుజరాత్‌లోని వడోదరలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించారు. ఈ సందర్భంగా రూ.35 వేల కోట్లకు పైగా విలువైన మౌలిక వసతులు, అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, జాతికి అంకిత…

డిఫెన్స్‌కు దేశీ ఊతం..!

త్రివిధ దళాల ఆధునికీకరణకు సంబంధించి రూ.1.10 లక్షల కోట్ల విలువైన రక్షణ పరికరాల కొనుగోలు ప్రతిపాదనలకు రక్షణ పరికరాల సేకరణ మండలి (డీఏసీ) సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది.…

డిజిటల్ ఎంట్రీతో మోదీ సభ.. బుక్‌మైషోలో తొలిసారిగా బుకింగ్‌లు, స్లాట్‌లు.. గంటలోనే హౌజ్‌ఫుల్!

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వడోదర పర్యటన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బుక్‌మైషో ద్వారా డిజిటల్ ఎంట్రీతో సభకు గంటలోనే సీట్లు నిండిపోయాయి, 42 వేల మంది వెయిటింగ్…

NEET PG అభ్యర్థులకు గుడ్ న్యూస్.. తొలిసారి ఆన్సర్ కీ! మీ జవాబులు చెక్ చేసుకోండి!

దేశవ్యాప్తంగా వేలాది మంది వైద్య అభ్యర్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న NEET PG 2026 ఆన్సర్ కీపై కీలక అప్‌డేట్ వచ్చింది. ఈసారి నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్…

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana