వికసిత్ భారత్లో తెలంగాణ కీలకం..
వికసిత్ భారత్-2047 లక్ష్య సాధనలో తెలంగాణ కీలక పాత్ర పోషించేందుకు సిద్ధంగా ఉందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. దేశం నిర్దేశించుకున్న భారీ ఆర్థిక…
వికసిత్ భారత్-2047 లక్ష్య సాధనలో తెలంగాణ కీలక పాత్ర పోషించేందుకు సిద్ధంగా ఉందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. దేశం నిర్దేశించుకున్న భారీ ఆర్థిక…
D NEWS: వరంగల్లోని మామునూరు విమానాశ్రయానికి మంచి పేరు సూచించాలని సీఎం రేవంత్రెడ్డి కోరారు. వరంగల్ చరిత్ర, సంస్కృతిని ప్రతిబింబించే పేరును ఎంపిక చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.…
D NEWS: తెలంగాణను 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి మల్లు భట్టి…
ములుగు జిల్లా మంగపేట మండలంలోని మల్లూరు లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధిపై మంత్రి సీతక్క అధికారులతో సమీక్ష నిర్వహించారు. త్వరలో మల్లూరు క్షేత్రాన్ని మంత్రి సందర్శించి క్షేత్రస్థాయిలో అభివృద్ధి…
హైదరాబాద్ను పర్యాటక నగరంగానే కాకుండా ప్రపంచస్థాయి నాలెడ్జ్ హబ్గా అభివృద్ధి చేస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఇప్పటికే హార్వర్డ్, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, MIT, లండన్…
తెలంగాణలోని నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. స్వయం ఉపాధి పొందాలనుకునే యువతకు ఆర్థిక సాయం అందించేందుకు అమలు చేస్తున్న రాజీవ్ యువ వికాసం పథకం…
D News: ఇంజినీర్స్ డే సందర్భంగా సీఎం రేవంత్రెడ్డి ఇంజినీర్లకు శుభాకాంక్షలు తెలిపారు. దేశ, రాష్ట్ర అభివృద్ధిలో వారి సేవలను ప్రశంసించారు. అభివృద్ధిలో కీలక పాత్ర మౌలిక…
D News: ఉప్పల్ నియోజకవర్గ అభివృద్ధిపై ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి దృష్టి పెట్టారు. మంత్రి శ్రీధర్ బాబును కలిసి పలు సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. అభివృద్ధి పనులపై…
హైదరాబాద్ను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వానికి తమ సంపూర్ణ సహకారం అందిస్తామని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పష్టం చేశారు. శనివారం అసెంబ్లీలో మాట్లాడిన ఆయన నగర అభివృద్ధిపై…
హైదరాబాద్ మహానగరానికి వికేంద్రీకృత పరిపాలన అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు తెలిపారు. రాబోయే 20 నుంచి…