సీఎం విజయ్ సంచలన ప్రకటన పొంగల్ నుంచి ఉచితంగా గ్యాస్ సిలిండర్లు..
తమిళనాడు అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ పలు కీలక ప్రకటనలు చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలులో భాగంగా సోమవారం శాసనసభలో పలు సంక్షేమ…
తమిళనాడు అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ పలు కీలక ప్రకటనలు చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలులో భాగంగా సోమవారం శాసనసభలో పలు సంక్షేమ…
దేశ రాజధాని ఢిల్లీలో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. జంతర్ మంతర్ వద్ద ‘రిజర్వేషన్ హఠావో’ పేరుతో నిర్వహించిన ఈ ఆందోళనలో బిహార్, ఉత్తర్ప్రదేశ్, కర్ణాటక, రాజస్థాన్…
D Educt: Aug 21: సింబయాసిస్ ఇంటర్నేషనల్ (డీమ్డ్ యూనివర్సిటీ)లోని పుణె, నోయిడా, హైదరాబాద్, నాగ్పూర్ క్యాంపస్లకు చెందిన లా స్కూళ్లలో అండర్ గ్రాడ్యుయేట్ లా ప్రోగ్రాముల్లో…
Dnews Publish Date – Aug 21 , 2026 | 01:38PM:భారతదేశం 80వ స్వాతంత్ర్య సంవత్సరంలోకి ప్రవేశించిన శుభ తరుణమిది. ఈ గొప్ప దేశానికి నేను…
అమెరికాలోని అలాస్కాలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. పశ్చిమ అలాస్కాలోని మారుమూల ప్రాంతంలో ఓ చార్టర్ విమానం కుప్పకూలడంతో అందులో ప్రయాణిస్తున్న ఎనిమిది మంది మృతిచెందారు. అమెరికా…
హైదరాబాద్లో సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్, గ్యాంగ్స్టర్ షహజాద్ భట్టీ నెట్వర్క్కు సంబంధించిన లింకులు వెలుగులోకి రావడం కలకలం రేపుతోంది. పాకిస్థాన్ ఐఎస్ఐ నెట్వర్క్తో హైదరాబాద్కు సంబంధాలున్నాయన్న కోణంలో…
పాక్ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఓ మతబోధకుడు చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. పంజాబ్ ప్రావిన్స్లోని బహావల్నగర్లో ఆగస్టు 14న నిర్వహించిన ఓ సమావేశంలో ప్రసంగించిన…
D News: Aug 18: మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలోని మాతాజీ హార్డ్వేర్ గోదాంలో మంగళవారం ఉదయం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. నర్సాపూర్–సంగారెడ్డి ప్రధాన రహదారి పక్కన ఉన్న…
దేశవ్యాప్తంగా ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ ప్రజాప్రతినిధులపై 4,192 క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్నట్లు అమికస్ క్యూరీ సుప్రీంకోర్టుకు సమర్పించిన 22వ నివేదికలో వెల్లడైంది. వీటిలో 519 కేసులు…
బిహార్లోని లఖిసరాయ్ అశోక్ ధామ్ ఆలయం వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో ఏడుగురు భక్తులు…