ఈఫిల్ టవర్ క్లోజ్.. హిందూ ప్రతినిధుల బృందం పెట్టిన ఆ షరతే కారణం..!
పారిస్లోని ఈఫిల్ టవర్ను బీఏపీఎస్ మత సంస్థకు చెందిన ప్రతినిధి బృందం సందర్శించిన సమయంలో మహిళా సిబ్బందిని విధుల నుంచి పక్కనపెట్టడం తీవ్ర వివాదానికి దారితీసింది. యాజమాన్యం…
పారిస్లోని ఈఫిల్ టవర్ను బీఏపీఎస్ మత సంస్థకు చెందిన ప్రతినిధి బృందం సందర్శించిన సమయంలో మహిళా సిబ్బందిని విధుల నుంచి పక్కనపెట్టడం తీవ్ర వివాదానికి దారితీసింది. యాజమాన్యం…
అమెరికాలోని మియామీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. అమెజాన్కు చెందిన కార్గో జెట్ ల్యాండింగ్ సమయంలో అదుపుతప్పి రన్వే దాటి వాహనాలపైకి దూసుకెళ్లింది. అనంతరం…
ఇండోనేషియాలోని అనాక్ క్రకటోవా అగ్నిపర్వతం వరుసగా 25 గంటలపాటు విస్ఫోటనం చెందడంతో తీవ్ర ఆందోళన నెలకొంది. భారీగా వెలువడిన అగ్నిపర్వత బూడిదతో గగనతలం దట్టంగా కమ్మేయడంతో జకార్తా…
చౌక ధరల వస్తువులతో యూరప్ పరిశ్రమలకు నష్టం.. భారత్ వైపే బెల్జియం చూపు యూరప్ మార్కెట్లోకి భారీగా చౌక ధరల వస్తువులు ప్రవేశించడంతో తమ దేశ పరిశ్రమలు…
రష్యా–ఉక్రెయిన్ మధ్య నాలుగున్నరేళ్లుగా కొనసాగుతున్న యుద్ధంలో కీవ్కు అండగా నిలిచిన ఓ యూరోపియన్ దేశం.. భారతీయ కంపెనీ నుంచి ఆయుధాల కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకుంది. సుమారు 70…
ఈ ఏడాది ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్పై ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’ పేరుతో సైనిక దాడులను ప్రారంభించాయి. తొలుత ఇది స్వల్పకాలిక సైనిక చర్యగానే…
యూఏఈ బిగ్ టికెట్ లాటరీ మరోసారి పలువురి జీవితాల్లో అదృష్టాన్ని నింపింది. బిగ్ టికెట్ 290వ డ్రాలో పాకిస్థాన్కు చెందిన ఓ వ్యక్తి ఏకంగా రూ.35 కోట్లకు…
భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ భేటీ నేపథ్యంలో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్పై అమెరికా…
అంతర్జాతీయంగా పెరుగుతున్న రాజకీయ, ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో నెదర్లాండ్స్ సెంట్రల్ బ్యాంక్ కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికా, కెనడా నుంచి సుమారు 86 టన్నుల బంగారాన్ని లండన్లోని…
పాకిస్థాన్లోని పంజాబ్ ప్రావిన్స్లోని నరోవల్ జిల్లాలో వందేళ్ల చారిత్రక హిందూ దేవాలయాన్ని ధ్వంసం చేసిన ఘటనపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ చర్యను తీవ్రంగా…