Category: News

తెలంగాణలో 71 లక్షల మంది ఓట్ల తొలగింపు.. ముగిసిన ఎస్‌ఐఆర్‌ డెడ్‌లైన్.. తుది జాబితాపై తీవ్ర ఉత్కంఠ!

తెలంగాణలో ఎస్ఐఆర్ ప్రక్రియ ముగిసింది. రాష్ట్రంలోని 3.38 కోట్ల మంది ఓటర్లలో దాదాపు 71 లక్షల మంది ఓటర్లు అన్‌కలెక్టబుల్‌ కేటగిరీలో ఉన్నట్లు తేలింది. ఇందులో సగానికి…

50 ఏళ్ల తర్వాత కర్రెగుట్టపై తొలిసారి ఎగిరిన జెండా.. 650 అడుగుల ఎత్తులో త్రివర్ణ పతాకాన్ని ఎగరేసిన డీజీపీ

కర్రెగుట్టలపై దాదాపు 50 ఏళ్ల తర్వాత తొలిసారి జాతీయ పతాకం ఎగిరింది. స్వాతంత్ర్య దినోత్సవానికి ముందు.. డీజీపీ సీవీ ఆనంద్‌ 650 అడుగుల ఎత్తులో త్రివర్ణ పతాకాన్ని…

తెలంగాణకు మోదీ సర్కార్ షాక్.. పాలమూరు-రంగారెడ్డికి జాతీయ హోదా లేదని తేల్చిన కేంద్రం

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో తెలంగాణ సర్కార్‌కు కేంద్రం బిగ్ షాకిచ్చింది. ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించే ప్రతిపాదన ప్రస్తుతం తమ పరిశీలనలో లేదని కేంద్ర జలశక్తి…

వరద నీళ్లలో నడుస్తున్నారా? ఈ కొత్త వ్యాధి సోకే ప్రమాదం.. మూడేళ్లలో 125 రెట్లు పెరిగిన కేసులు.. లక్షణాలివే..!

తెలంగాణలో లెప్టోస్పిరోసిస్‌ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. 2023లో కేవలం రెండు కేసులు నమోదవగా.. 2025లో 249కి చేరి దాదాపు 125 రెట్లు పెరిగాయి. ఈ ఏడాది జూన్‌…

బోనమెత్తిన నగరం

డప్పు చప్పుళ్లు.. పోతురాజుల నృత్యాలు.. అమ్మవారి నామస్మరణతో నగరంలోని ఆలయాలు మార్మోగాయి. హైదరాబాద్‌లో ఆదివారం బోనాల వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. పాతబస్తీ లాల్‌దర్వాజా సింహవాహని మహంకాళి…

హైదరాబాద్‌లో మరో డబుల్‌డెక్‌ కారిడార్‌.. ఫ్లైఓవర్‌పై మెట్రో, ఈ ప్రాంతాల మధ్యే..!

హైదరాబాద్‌–ముంబయి జాతీయ రహదారిలో చందానగర్‌–గంగారం వద్ద ఫ్లైఓవర్‌పై మెట్రో వయాడక్ట్‌ ఉండేలా డబుల్‌డెక్‌ డిజైన్‌ను NHAI, HMRL సంయుక్తంగా ఖరారు చేశాయి. మియాపూర్‌–పటాన్‌చెరు మెట్రో విస్తరణతో సమన్వయం…

మిస్ ఇండియా యూనివర్స్‌లో సత్తాచాటిన తెలంగాణ యువతులు.. ఇద్దరు రన్నరప్‌లు

ఐర్లాండ్‌లో జరిగిన మిస్‌ ఇండియా యూనివర్స్‌ 2026 అందాల పోటీల్లో తెలంగాణకు చెందిన ఇద్దరు యువతులు సత్తా చాటారు. వైరాకు చెందిన నిఖిత ఫస్ట్‌ రన్నరప్‌గా నిలవగా..…

ఎన్యూమరేషన్‌ పత్రాల సమర్పణకు నేడే ఆఖరు.. పత్రాలు ఇవ్వకుంటే ఓటరు జాబితాలో పేరు ఉండదు

ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా ఎన్యూమరేషన్‌ పత్రాల సమర్పణ, డిజిటలైజేషన్‌కు నేటి (సోమవారం) అర్ధరాత్రితో గడువు ముగియనుంది. రాష్ట్రంలోని 3.38 కోట్ల మంది ఓటర్లకు పత్రాలు అందించగా..…

Hyderabad: ఇద్దరు భార్యల మధ్య చిన్నగా మొదలైన గొడవ.. కట్‌చేస్తే.. ఒకరి తర్వాత ఒకరు..

ఈ మధ్య కాలంలో చిన్న చిన్న గొడవలకే ప్రాణాలు తీసుకుంటున్నారు జనాలు. తాజాగా ఇలాంటి ఘటనే కొమురం భీమ్ ఆసీఫాబాద్ జిల్లాలో వెలుగు చూసింది. చిన్న గొడవ…

చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయాన్ని గోల్డెన్ టెంపుల్‌గా మారుస్తాం.. బండి సంజయ్ కీలక ప్రకటన

లాల్‌దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారిని దర్శించుకుని బంగారు బోనం సమర్పించిన బండి సంజయ్.. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని…

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana