Category: india News

ఢిల్లీలో మళ్లీ నిరసన సెగ ఈ సారి రిజర్వేషన్లకు వ్యతిరేకంగా..

దేశ రాజధాని ఢిల్లీలో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. జంతర్ మంతర్ వద్ద ‘రిజర్వేషన్ హఠావో’ పేరుతో నిర్వహించిన ఈ ఆందోళనలో బిహార్, ఉత్తర్‌ప్రదేశ్, కర్ణాటక, రాజస్థాన్…

నితిన్ నబీన్ అధ్యక్షతన నూతన జాతీయ కార్యవర్గం తొలి సమావేశం ప్రారంభం..

బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ అధ్యక్షతన నూతన జాతీయ కార్యవర్గం తొలి సమావేశం ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ప్రారంభమైంది. పార్టీ సంస్థాగత నిర్మాణం, విస్తరణ,…

కాఫీ తాగితే కొవ్వు తగ్గుతుందా? అధ్యయనంలో ఆసక్తికర విషయాలు..

Dnews: 22: కాఫీ తాగితే కొవ్వు తగ్గుతుందా? ఈ విషయంపై ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.. కాఫీ చాలా మందికి రోజూ తీసుకునే పానీయంగా మారిపోయింది.…

చల్లటి నీరు Vs వేడి నీరు.. ఏ సమయంలో ఏ నీటితో స్నానం చేయాలి?

ఇంటర్నెట్ డెస్క్: స్నానం చేయడం మన రోజువారీ జీవితంలో ఒక భాగం. అయితే స్నానం చేసేటప్పుడు ఉపయోగించే నీటి ఉష్ణోగ్రత కూడా మన ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది.…

Global AI Usage: అగ్రరాజ్యానికే షాక్.. ఏఐ వాడకంలో చిన్న దేశమే టాప్!

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వినియోగంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలిచింది. అమెరికా వంటి అగ్రదేశాలను వెనక్కి నెట్టి 70.1% ఏఐ వాడకంతో దూసుకెళ్లింది.…

క్యాన్సర్‌ను నయం చేసే ఏఐ.. త్వరలో రానుందా..?

Dnews 21: Internet Desk క్యాన్సర్.. ఈ పేరు వింటేనే వణికిపోతాం. తెలిసిన వాళ్లు దాని బారినపడినా తట్టుకోలేం. ఒక్కసారి ఈ రోగం వస్తే నిత్యం దానితో…

సిలిగురిలో ఎస్‌ఎస్‌బీ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన అమిత్ షా

కేంద్ర హోం, సహకార శాఖల మంత్రి శ్రీ అమిత్ షా పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురిలో ఉన్న సశస్త్ర సీమా బల్ (SSB) ఫ్రంటియర్ హెడ్‌క్వార్టర్స్‌లో వివిధ మౌలిక…

నితిన్ నబిన్ కొత్త టీమ్ రెడీ పురందరేశ్వరీ, వసుంధర రాజేకు కీలక బాధ్యతలు..!

ఏడు నెలల విరామం తర్వాత బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ పార్టీ కొత్త జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించారు. పార్టీ భవిష్యత్ వ్యూహాలు, సంస్థాగత బలోపేతాన్ని దృష్టిలో…

అశోక్ ధామ్ తొక్కిసలాట ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి.

బిహార్‌లోని లఖిసరాయ్ అశోక్ ధామ్ ఆలయం వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో ఏడుగురు భక్తులు…

80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి!

భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి తన ఢిల్లీలోని నివాసంలో జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం జాతీయ గీతం ఆలపించగా,…

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana