ధరణితోనే అనేక భూ సమస్యలు.. గత ప్రభుత్వంపై వీహెచ్ ఫైర్..
Dnews 26: గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రభుత్వ సలహాదారుడు వి.హనుమంతరావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గాంధీభవన్లో ప్రజలతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో వీహెచ్ పాల్గొన్నారు. గత బీఆర్ఎస్…
Dnews 26: గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రభుత్వ సలహాదారుడు వి.హనుమంతరావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గాంధీభవన్లో ప్రజలతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో వీహెచ్ పాల్గొన్నారు. గత బీఆర్ఎస్…
D Educt: Aug 25: ఐసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో మిగిలిపోయిన ఎంబీఏ, ఎంసీఏ సీట్ల భర్తీకి స్పాట్ ప్రవేశాలు నిర్వహించనున్నట్లు ప్రవేశాల కన్వీనర్ శ్రీదేవసేన…
D Educt: Aug 25: పీజీ ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ (పీజీఈసెట్) రెండో విడతలో ఎంటెక్ సీట్ల సంఖ్య పెరగనుంది. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ…
22ఏ నిషేధిత జాబితాలో తమ ఆస్తులు చేర్చడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధితులతో బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి టి.హరీశ్రావు తెలంగాణ భవన్లో భేటీ అవుతున్నారు. ఈ సందర్భంగా…
హైదరాబాద్లోని డా. బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో సీఎం రేవంత్రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. తన అమెరికా పర్యటనకు కేంద్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించిన అంశంపై సీఎం…
తెలంగాణవ్యాప్తంగా ఆటో, క్యాబ్ సంఘాలు చేపట్టాలని నిర్ణయించిన సమ్మెకు బ్రేక్ పడింది. ప్రభుత్వంతో జరిగిన చర్చలు సఫలం కావడంతో సమ్మెను విరమించుకుంటున్నట్లు ఆటో, క్యాబ్ కార్మిక సంఘాలు…
తెలంగాణ మంత్రి కొండా సురేఖ వ్యవహారంపై కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ నివేదికను సిద్ధం చేసింది. ఈ నివేదికను తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జీ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ…
తెలంగాణలో విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్రావు రెండు రోజుల నిరాహార దీక్షకు…
హైదరాబాద్ మెట్రో రెండో దశ పనులను వేగవంతం చేసేందుకు హెచ్ఎంఆర్ఎల్ కసరత్తు ముమ్మరం చేసింది. ప్రతిపాదిత కారిడార్లకు జనరల్ కన్సల్టెంట్లను త్వరితగతిన ఎంపిక చేసి ప్రాజెక్టు పనులకు…
కొద్దిరోజుల విరామం తర్వాత తెలంగాణలో వర్షాలు మళ్లీ ఊపందుకున్నాయి. వాయవ్య బంగాళాఖాతం పరిసరాల్లో ఏర్పడిన అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండటంతో రాష్ట్రవ్యాప్తంగా వాతావరణం మారిపోయింది. ఆదివారం…