Category: Breaking News

ఢిల్లీని ముంచెత్తిన వర్షం.. స్తంభించిన ట్రాఫిక్!

D news: Aug 8: ఢిల్లీలో కుండపోత వర్షాలు.. స్తంభించిన జనజీవనం దేశ రాజధాని ఢిల్లీతో పాటు ఎన్‌సీఆర్ పరిధిలో శుక్రవారం కుండపోత వర్షాలు కురిశాయి. భారీ…

ప్రభుత్వ ఖజానాకు గండి.. 40 మంది ఉద్యోగులకు డబుల్‌ శాలరీలు..!

ఐఎఫ్ఎంఐఎస్‌ పోర్టల్‌లో ఉద్యోగుల డేటా పరిశీలనలో ప్రభుత్వ జీతాల చెల్లింపుల్లో భారీ అక్రమాలు బయటపడ్డాయి. ఒకే వ్యక్తి రెండేసి జీతాలు పొందినట్లు గుర్తించారు. పాఠశాల విద్య, పంచాయతీరాజ్‌,…

తెలంగాణలో మద్యం ధరలు పెంపు.. డిస్టలరీల విజ్ఞప్తికి కమిటీ గ్రీన్‌సిగ్నల్, ఎంత మేర పెరుగుతాయంటే..?

తెలంగాణలో మద్యం ధరలు 8 నుంచి 10 శాతం వరకు పెరిగే అవకాశం ఉంది. తయారీ వ్యయం పెరగడంతో బేసిక్‌ ప్రైస్‌ పెంచాలని డిస్టలరీలు కోరగా.. ప్రైస్‌…

Cheyutha Pension: అలర్ట్.. నేటి నుంచి కొత్త పింఛన్ల దరఖాస్తులు ప్రారంభం.. పూర్తి వివరాలు ఇవే..

తెలంగాణ రాష్ట్రంలో ‘చేయూత’ పథకం కింద కొత్త పింఛన్ల మంజూరుకు శనివారం నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల…

మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. వైన్ షాపులు బంద్, ఆదేశాలు జారీ

బోనాల పండుగ సందర్భంగా హైదరాబాద్‌, సైబరాబాద్‌, ఫ్యూచర్‌ సిటీ కమిషనరేట్ల పరిధిలోని పలు ప్రాంతాల్లో మద్యం దుకాణాలు, కల్లు దుకాణాలు, రెస్టారెంట్‌ బార్‌లపై పోలీసులు ఆంక్షలు విధించారు.…

హిమాచల్‌ప్రదేశ్‌లో బస్సు బోల్తా ఎనిమిది మంది మృతి

హిమాచల్‌ప్రదేశ్‌ చంబా జిల్లాలోని చలువజ్ మోర్ సమీపంలో తిస్సా – బైరాగఢ్ రహదారిపై బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మరణించారు. మరో 10…

కలిసొస్తున్న కమలం నేతలు.. తెలంగాణలో అధికారం కోసం బీజేపీ వ్యూహం మారిందా?

తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా భవిష్యత్ కార్యాచరణపై అధిష్టానం ఫోకస్ చేసింది..అందులో భాగంగా ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో తెలంగాణ బీజేపీ నాయకుల…

ఏదైనా డిగ్రీ అర్హతతో ISROలో 242 ఉద్యోగాలు.. ఆగస్టు 16 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు

ఇస్రో (ISRO)లో ఉద్యోగం చేయాలనుకునే అభ్యర్థులకు శుభవార్త. అసిస్టెంట్, అప్పర్ డివిజన్ క్లర్క్ (UDC), జూనియర్ పర్సనల్ అసిస్టెంట్ (JPA), స్టెనోగ్రాఫర్ పోస్టుల భర్తీకి మొత్తం 242…

ఇక EMI చెల్లించకపోతే ఫోన్ లాక్‌.. RBI మొబైల్ లాకింగ్ నిబంధనలు ఇవే!

RBI Loan Recovery Rules: ఆర్‌బిఐ కొత్త రుణ వసూలు నిబంధనలు వచ్చే ఏడాది జనవరి 1వ తేదీ నుండి అమల్లోకి వస్తాయి. అందువల్ల, కేవలం ఈఎంఐ…

Telangana High Court: “సమాజంలో ఎవరికైనా బాధ్యతఉందా”.. ఉచిత పథకాలపై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు..

ఉచిత పథకాలు, ప్రభుత్వాల పాలనా విధానంపై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. భవిష్యత్ తరాల అవసరాలను దృష్టిలో పెట్టుకుని, సమాజంలో పెరుగుతున్న ఆందోళనకర పరిస్థితులపై హెచ్చరించేందుకే…

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana