మహబూబ్నగర్ ప్రభుత్వ పాఠశాలలో నిర్లక్ష్యం: మధ్యాహ్న భోజనంలో జెర్రి, విద్యార్థులు ఆందోళన
DNews:09 OCT:మహబూబ్నగర్ :తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు తరచూ నిర్లక్ష్యానికి గురవుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ పాఠశాలల్లో చదువుకుంటున్న నిరుపేద విద్యార్థుల భవిష్యత్తును రాష్ట్ర ప్రభుత్వం గాలికొదిలేసిందని,…
