DSports 15 Nov:భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న క్రీడ పికిల్‌బాల్ జాతీయ స్థాయిలో జరిగిన టోర్నమెంట్‌లో తెలంగాణ రాష్ట్రం సత్తా చాటింది. బెంగళూరు వేదికగా జరిగిన IPA నేషనల్స్ 2025 ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణ జట్టు అద్భుతమైన ప్రదర్శన చేసి, 40+ పురుషుల టీమ్ టైటిల్‌ను గెలుచుకుంది.

ఈ ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణ జట్టు తమ బలమైన ప్రత్యర్థి అయిన ఆతిథ్య జట్టు కర్ణాటకపై ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఫైనల్ మ్యాచ్‌లో తెలంగాణ డ్యూయో కచ్చితమైన కదలికలు, వేగవంతమైన రిటర్న్‌లతో కర్ణాటకకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా పూర్తి పట్టు సాధించింది. తుది పోరులో తెలంగాణ 21-7 తేడాతో నిర్ణయాత్మక విజయాన్ని సాధించి టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఈ విజయం జాతీయ పికిల్‌బాల్ క్రీడా పటంలో తెలంగాణ స్థానం బలోపేతం అవుతున్నట్లు స్పష్టం చేసింది.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana
వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana