Author: rajesh

ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులకు షాక్: నిధుల కోతపై అవాక్కవుతున్న నిర్మాణదారులు

DNews:17 NOV:తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకంలో లబ్దిదారులకు నిధులు విడుదల విషయంలో ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం తీవ్ర ఆందోళనకు దారితీసింది.…

నిర్మల్ జిల్లా రోడ్ల సమస్యలపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి వినతి

DNews:17 NOV:నిర్మల్ జిల్లాలోని మారుమూల గ్రామాలకు రోడ్ల సౌకర్యం లేకపోవడం వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న తీవ్ర ఇబ్బందులను నిర్మల్, ముథోల్ ఎమ్మెల్యేలు ఏలేటి మహేశ్వర్ రెడ్డి, రామారావు…

హైదరాబాద్‌: గచ్చిబౌలిలో హైడ్రా అక్రమ నిర్మాణాలపై సడన్ యాక్షన్

DNews:17 NOV:హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో హైడ్రా అధికారులు అక్రమ నిర్మాణాలపై కొరడా ఝళిపించారు. సోమవారం ఉదయం సంధ్య కన్వెన్షన్‌ సమీపంలో ఏర్పాటు చేసిన పలు అనధికార నిర్మాణాలను అధికారులు…

కేటీఆర్ ఆగ్రహం: పత్తి కొనుగోళ్లపై కేంద్ర–రాష్ట్రాల నిర్లక్ష్యం

DNews:17 NOV:హైదరాబాద్‌ పత్తి కొనుగోళ్ల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్య ధోరణిపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ తీవ్రస్థాయిలో స్పందించారు. ఆరుగాలం కష్టించి పత్తిని…

యాదాద్రి జిల్లాలో తీవ్ర చలి – ఉష్ణోగ్రతలు వరుసగా పడిపోతున్నాయి

DNews:17 NOV:యాదాద్రి: యాదాద్రి జిల్లాలో చలి తీవ్రత రోజుకో రోజు పెరుగుతోంది. కనిష్ట ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గిపోతుండడంతో ప్రజలు వణికిపోతున్నారు. ఉమ్మడి జిల్లాలో ఇతర ప్రాంతాలతో పోలిస్తే…

తెలంగాణ ఎమ్మెల్యేల అనర్హత కేసులో సుప్రీంకోర్టు స్పీకర్‌పై ఆగ్రహం

DNews:17 NOV:తెలంగాణలో ఎమ్మెల్యేల ఫిరాయింపు వ్యవహారంలో నిర్ణయం తీసుకోవడంలో జాప్యంపై సుప్రీంకోర్టు స్పీకర్‌ ప్రసాద్ కుమార్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌…

అజారుద్దీన్‌కు టికెట్ ఎందుకు ఇవ్వలేదని సీఎం రేవంత్ రెడ్డిని Brs Mlc దాసోజు శ్రవణ్ ప్రశ్నించారు.

DNews:15 NOV:హైదరాబాద్‌ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో అధికార కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించినట్లు ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ తీవ్రంగా స్పందించారు.…

నల్లగొండ: ఖో-ఖో రాష్ట్ర స్థాయి పోటీలకు నర్సింగ్ భట్ల విద్యార్థిని ఎంపిక

DNews:15 NOV:నల్లగొండ జిల్లా రూరల్‌ మండలం, న‌ర్సింగ్ భ‌ట్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన ఏడవ తరగతి విద్యార్థిని తిరుమల అంకిత ఖో-ఖో రాష్ట్ర స్థాయి…

కరీంనగర్‌లో ఆర్టీసీ బస్సు ప్రమాదం: లారీని ఢీకొని 12 మందికి గాయాలు

DNews:15 NOV:కరీంనగర్ జిల్లాలోని మానకొండూరు మండల పరిధిలో శనివారం ఒక రోడ్డు ప్రమాదం జరిగింది. నిజామాబాద్ నుంచి వరంగల్‌ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు సదాశివపల్లి సమీపంలో…

2030 నాటికి భారతదేశపు ఏరో ఇంజిన్ రాజధాని మరియు రక్షణ కేంద్రంగా తెలంగాణ లక్ష్యం: శ్రీధర్ బాబు

DNews:15 NOV:తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం 2030 నాటికి రాష్ట్రాన్ని దేశంలోని ‘ఏరో ఇంజిన్ రాజధాని’గా రూపుదిద్దడం అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్…

పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana పుదీనాతో చేసే ఆరోగ్యకర వంటలు | Healthy recipes made with mint-DTv Telangana బ్రెడ్ తో టేస్ట్ అదిరే రెసిపీస్ | Tasty recipes with bread-DTv Telangana శక్తిని పెంచే హోమ్మేడ్ డ్రింక్స్ | Homemade energy-boosting drinks-DTv Telangana