పత్తి, సోయాబిన్ కొనుగోళ్లపై అఖిలపక్షం ఆందోళన: 44వ జాతీయ రహదారి నిలిచిపోయింది
DNews:21 NOV:ఆదిలాబాద్ జిల్లాలో పత్తి, సోయాబీన్ కొనుగోళ్లలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న వైఖరిని తీవ్రంగా వ్యతిరేకిస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో భారీ ఆందోళన జరిగింది. హైదరాబాద్–నాగపూర్ జాతీయ…
