DNews:11 Dec: తెలంగాణలో జరగనున్న తొలి విడత గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో బీజేపీ పార్టీ ప్రతిష్టాత్మక విజయం సాధించింది. ముఖ్యంగా కరీంనగర్ జిల్లా కమలాపూర్ మండలం లో బీజేపీ అభ్యర్థి ర్యాకం శ్రీనివాస్ 90 ఓట్ల మెజార్టితో విజేతగా నిలిచారు. ర్యాకం శ్రీనివాస్ ప్రస్తుతం కమలాపూర్ బీజేపీ మండల అధ్యక్షుడుగా కూడా కొనసాగుతున్నారు. ఆయనకు బండి సంజయ్ మద్దతు అందించారు.

ఇక ఈటల రాజేందర్ పార్టీ చెందిన మరో అభ్యర్థి ర్యాకం సంపత్ పోటీలో ఉన్నప్పటికీ ఓటమి పాలయ్యారు. ఇదిలా ఉండగా ఉప్పలపల్లి ప్రాంతంలో మూడు, నాలుగు సర్పంచ్ స్థానాలకు బీఆర్ఎస్ మరియు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు పరిమితిగా ఉన్నారు.అలాగే భీమదేవరపల్లి మండలం రసూల్ పురాలో బీజేపీ మద్దతు ఉన్న అభ్యర్థి మహేశ్ కూడా సర్పంచ్ స్థానంలో విజయం సాధించారు.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 3,834 సర్పంచ్ స్థానాలు, 27,628 వార్డు సభ్యుల స్థానాల కోసం జరిగిన తొలి విడత ఎన్నికలు ఎలాంటి అవాంతరాలు లేకుండా సాఫీగా ముగిశాయి. భారీగా ఓటర్లు ఉదయం పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.ఈ విజయంతో బీజేపీ పార్టీ గ్రామస్థాయిలో తన పీటలను మరింతగా బలపరచుకున్నది.

By rajesh

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana
వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana