2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్.. ప్రధాని మోదీ స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగం!
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలనే లక్ష్యాన్ని ఆయన ప్రస్తావించారు.…
