
DNews: Apr15: టీడీపీ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. మంత్రి నారా లోకేష్ను పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ప్రకటించింది. పల్లా శ్రీనివాస్ టీడీపీ ఏపీ అధ్యక్షుడిగా కొనసాగుతారు. ఈ మేరకు పార్టీ పొలిట్బ్యూరో, జాతీయ, రాష్ట్ర కమిటీలను ప్రకటించింది.

DNews: Apr15: టీడీపీ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. మంత్రి నారా లోకేష్ను పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ప్రకటించింది. పల్లా శ్రీనివాస్ టీడీపీ ఏపీ అధ్యక్షుడిగా కొనసాగుతారు. ఈ మేరకు పార్టీ పొలిట్బ్యూరో, జాతీయ, రాష్ట్ర కమిటీలను ప్రకటించింది.