
DNews: Apr15: ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల (ఏపీ ఇంటర్ ఫలితాలు) ఫలితాలు త్వరలో విడుదల కానున్నాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈ ఫలితాలను ఉదయం 10.31 గంటలకు ‘ఎక్స్’ ప్లాట్ఫామ్లో విడుదల చేస్తారు.. ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా సుమారు 10.50 లక్షల మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాశారు.
