రూ. 370కి చేరిన పెట్రోల్ ధర లీటరుకు రూ.100 సబ్సిడీ ప్రకటించిన ఆ ప్రభుత్వం!
పెరుగుతున్న పెట్రోల్ ధరలతో ఇబ్బందులు పడుతున్న పాకిస్తాన్ ప్రజలకు ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్ ప్రభుత్వం భారీ ఊరట ప్రకటించింది. సామాన్య ప్రజలకు మాత్రమే ప్రయోజనం చేకూరేలా ప్రత్యేక…
