హైదరాబాద్లో భారీ చోరీ 48 తులాల బంగారం మాయం..
హైదరాబాద్ మల్కాజిగిరి పరిధిలో భారీ బంగారం చోరీ ఘటన కలకలం రేపుతోంది. ఆనంద్బాగ్లోని ఎస్బీఐ అపార్ట్మెంట్లో వాచ్మెన్గా పనిచేసిన నేపాలీ కుటుంబంపై చోరీకి సంబంధించి ఫిర్యాదు నమోదైంది.…
హైదరాబాద్ మల్కాజిగిరి పరిధిలో భారీ బంగారం చోరీ ఘటన కలకలం రేపుతోంది. ఆనంద్బాగ్లోని ఎస్బీఐ అపార్ట్మెంట్లో వాచ్మెన్గా పనిచేసిన నేపాలీ కుటుంబంపై చోరీకి సంబంధించి ఫిర్యాదు నమోదైంది.…