Category: Cyber Crime

AI నకిలీ చిత్రాలపై కేటీఆర్ ఫైర్.. బాధ్యులపై క్రిమినల్ కేసులు తప్పవని హెచ్చరిక!

D News: కృత్రిమ మేధస్సు (AI) ద్వారా రూపొందించిన నకిలీ చిత్రాలను తమ ప్రతిష్టను దెబ్బతీసేందుకు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్…

కవితపై అసభ్యకర పోస్టులు.. పోలీస్ కానిస్టేబుల్ సస్పెండ్, క్రిమినల్ కేసు!

D News: మాజీ ఎంపీ, బీఆర్ఎస్ నాయకురాలు కల్వకుంట్ల కవితను ఉద్దేశించి సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టిన పోలీస్ కానిస్టేబుల్‌పై తెలంగాణ పోలీస్ శాఖ చర్యలు…

Hyderabad: RGIA పోలీసుల అదుపులో ప్రముఖ యూట్యూబర్ నందన

ప్రముఖ యూట్యూబర్ నందనను అదుపులోకి తీసుకున్న ఆర్‌జీఐఏ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమెపై లుక్ ఔట్ నోటీసులు ఉండటంతో శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఆమెను అదుపులోకి తీసుకున్నారు…

నకిలీ PhonePe స్క్రీన్‌తో మోసం.. అంబర్‌పేటలో నలుగురు అరెస్ట్

ఫోన్‌పే, గూగుల్‌పే వంటి డిజిటల్‌ పేమెంట్ల సమయంలో కేవలం స్క్రీన్‌షాట్‌ లేదా ‘పేమెంట్‌ సక్సెస్‌’ మెసేజ్‌ను చూసి నమ్మవద్దని పోలీసులు సూచించారు. నగదు నిజంగా ఖాతాలో జమ…

డిజిటల్ అరెస్ట్ మోసం.. హైదరాబాద్ వ్యక్తి నుంచి రూ.85.20 లక్షలు కాపాడిన TGCSB

D-News: హైదరాబాద్‌లోని నేరెడ్‌మెట్‌కు చెందిన 85 ఏళ్ల రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగిని టార్గెట్ చేసిన డిజిటల్ అరెస్ట్ సైబర్ మోసాన్ని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB)…

పెరుగుతున్న సైబర్ ముప్పులు.. సమిష్టి భద్రత అవసరం: సెబీ చైర్మన్

D-News: భారత ఆర్థిక, పెట్టుబడి రంగాల్లో సైబర్ దాడుల ముప్పు వేగంగా పెరుగుతోందని సెబీ చైర్మన్ హెచ్చరించారు. సైబర్ నేరగాళ్లు రోజురోజుకూ కొత్త పద్ధతులను ఉపయోగిస్తున్న నేపథ్యంలో,…

ఏఐ మోసాలను అడ్డుకోవాలంటే ఏఐనే కీలకం: ఆర్‌బీఐ గవర్నర్ మల్హోత్రా

D-News: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత మోసాలను అడ్డుకోవడంలో ఏఐ, మెషిన్ లెర్నింగ్ సాంకేతికతలు కీలకంగా మారనున్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గవర్నర్ సంజయ్…

Cyber Fraud: తెలుగు అమ్మాయిలతో సైబర్ వల.. ఢిల్లీ ముఠా దందా బట్టబయలు

తెలుగు మాట్లాడే మహిళలను టెలీకాలర్లుగా నియమించుకుని, తెలంగాణకు చెందిన అమాయక ప్రజలను టార్గెట్‌గా చేసుకుని భారీగా సైబర్ మోసాలకు పాల్పడుతున్న ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న ఓ ముఠా…

డాక్టర్‌గా ఎదిగి అనంత లోకాలకు..ఏక్లాస్‌పూర్‌లో అంత్యక్రియలు

D News: Aug 10: రాజమండ్రిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, గత వారం రోజులుగా మృత్యువుతో పోరాడిన జూనియర్ డాక్టర్ ప్రియాంక కన్నుమూశారు.…

వారినే టార్గెట్‌ చేస్తున్న సైబర్‌ కేటుగాళ్లు.. 19 నెలల్లో రూ.102 కోట్ల మోసం

సైబర్ కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. సీనియర్ సిటిజన్లను టార్గెట్ చేసి మోసాలకు పాల్పడుతున్నారు. హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో గత 19 నెలల్లో 60 ఏళ్లు పైబడిన సీనియర్‌…

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana