
DNews 29 Nov:సిడ్నీ: క్రికెట్ అభిమానులను గందరగోళానికి గురిచేస్తూ, ఆస్ట్రేలియాలో జరుగుతున్న మహిళల బిగ్ బాష్ లీగ్ (WBBL) 2025లో ఒక అసాధారణ మరియు వివాదాస్పద నిర్ణయం చోటు చేసుకుంది. మ్యాచ్ చివరి ఓవర్లో విజయం కోసం కేవలం 3 పరుగులు చేయాల్సిన తరుణంలో, అంపైర్లు ఇచ్చిన ఒక షాకింగ్ నిర్ణయం మ్యాచ్ ఫలితాన్నే మార్చేసింది.
సిడ్నీ సిక్సర్స్ మరియు మెల్బోర్న్ స్టార్స్ మధ్య జరిగిన ఈ ఉత్కంఠభరితమైన మ్యాచ్లో, ఆఖరి ఓవర్లో ఈ అనూహ్య పరిణామం జరిగింది.
