విద్యార్థులు పరిశ్రమలను కలిపే జాబ్ పోర్టల్ దేశంలోనే తొలిసారి మంత్రి వివేక్!
దేశంలోనే తొలిసారిగా విద్యార్థులు, పరిశ్రమలను నేరుగా అనుసంధానించే జాబ్ పోర్టల్ను ప్రారంభించినట్లు మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. సోమవారం మెదక్ జిల్లాలోని మనోహరాబాద్ మండలం ముప్పిరెడ్డిపల్లిలో పారిశ్రామిక…
