బీఆర్ఎస్ నేతల భూ దందాల భాగోతం మొత్తం బయటపెడతాం ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి!
22ఏ భూముల సమస్యకు బీఆర్ఎస్ నేతలే కారణమని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఆరోపించారు. ఈ అంశంపై శనివారం అసెంబ్లీలో మాట్లాడతానని తెలిపారు. అసెంబ్లీ వద్ద విలేకరులతో…
22ఏ భూముల సమస్యకు బీఆర్ఎస్ నేతలే కారణమని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఆరోపించారు. ఈ అంశంపై శనివారం అసెంబ్లీలో మాట్లాడతానని తెలిపారు. అసెంబ్లీ వద్ద విలేకరులతో…