
DNews: Apr30: ఇరాన్ ఓడరేవులపై అమెరికా దిగ్బంధనం చమురు సరఫరాను తీవ్రంగా ప్రభావితం చేసింది. ఇరాన్ అణు ఒప్పందానికి వచ్చే వరకు హోర్ముజ్ దిగ్బంధనం కొనసాగుతుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పడంతో ముడి చమురు ధరలు మళ్లీ పడిపోయాయి. దీంతో, అంతర్జాతీయంగా బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 6 శాతం పెరిగి 120 డాలర్లను దాటింది. 2022 తర్వాత ధర ఇంతగా పెరగడం ఇదే మొదటిసారి. ఈరోజు ఒకానొక దశలో ఇది 125 డాలర్లకు కూడా చేరింది.
