Author: Yashwanth Reddy

121 టోల్ ప్లాజాల వద్ద ఆన్‌లైన్‌లో FASTag లోకల్ పాస్.. 20 కి.మీ పరిధిలో వారికి ప్రత్యేక సౌకర్యం

దేశవ్యాప్తంగా టోల్ ప్లాజాల వద్ద ప్రయాణించే స్థానిక వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం మరో సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. 121 టోల్ ప్లాజాల వద్ద FASTag Local Passను…

ఎలక్ట్రానిక్స్ తయారీలో భారత్‌కు కొత్త దశ.. ఇక పరిమాణంతో పాటు నాణ్యతపై దృష్టి: అశ్విని వైష్ణవ్

భారత్‌ ఎలక్ట్రానిక్స్ తయారీ రంగం వేగంగా అభివృద్ధి చెందుతోందని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఇప్పటివరకు తుది ఉత్పత్తుల అసెంబ్లింగ్‌పై ఎక్కువగా…

క్యాపిటల్ మార్కెట్లలో ఏఐ వినియోగానికి కొత్త రూల్స్.. మానవ పర్యవేక్షణ తప్పనిసరి: సెబీ

D-News: భారత క్యాపిటల్ మార్కెట్లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మెషిన్ లెర్నింగ్ (ML) వినియోగానికి త్వరలో కొత్త మార్గదర్శకాలను సెబీ తీసుకురానుంది. ఈ నిబంధనల్లో AI వ్యవస్థలపై…

GISAT-1Aపై అందరి చూపు.. 2021 వైఫల్యం తర్వాత ఇస్రోకు మరో కీలక పరీక్ష

D-News: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో (ISRO) మరో ముఖ్యమైన ఉపగ్రహ ప్రయోగానికి సిద్ధమవుతోంది. భూమిని పరిశీలించే GISAT-1A ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపేందుకు చేపట్టనున్న ఈ…

యూట్యూబ్‌లో వ్యూస్ లెక్కింపులో కీలక మార్పు.. ఆగస్టు 24 నుంచి కొత్త విధానం

D-News: యూట్యూబ్‌ తన ప్లాట్‌ఫామ్‌లో వీడియోలకు వచ్చే పబ్లిక్ వ్యూస్‌ను లెక్కించే విధానంలో కీలక మార్పు చేయనుంది. గూగుల్‌కు చెందిన ఈ వీడియో ప్లాట్‌ఫామ్‌లో గతంలో వ్యూను…

పేద విద్యార్థులకు ఉచిత కోచింగ్.. ప్రధాని మోదీ ప్రకటనకు LPT EdTech మద్దతు

D-News: పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు ఆర్థిక పరిస్థితులు అడ్డంకిగా మారకూడదనే ఉద్దేశంతో LPT EdTech కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాని మోదీ ఇటీవల దేశవ్యాప్తంగా పోటీ…

అనుమానాస్పద విదేశీ చెల్లింపులపై ఐటీ శాఖ నిఘా.. 394 సంస్థల పరిశీలన

D-News: విదేశాలకు భారీ మొత్తంలో డబ్బు పంపించినా, తమ వ్యాపార లావాదేవీల్లో చాలా తక్కువ టర్నోవర్‌ చూపించిన కొన్ని సంస్థలపై ఆదాయపు పన్ను(ఐటీ) శాఖ ప్రత్యేక దృష్టి…

చమురు ధరల ప్రభావం.. నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు, 24,100 దిగువకు నిఫ్టీ

D-News: అంతర్జాతీయ మార్కెట్లలో ముడిచమురు ధరలు పెరగడంతో భారత స్టాక్ మార్కెట్లు బుధవారం ఉదయం నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 200 పాయింట్లకు పైగా పడిపోగా, నిఫ్టీ 24,100…

మౌలిక వసతుల రంగానికీ కాస్ట్ ఆడిట్.. ప్రభుత్వ సబ్సిడీల వినియోగంపై మరింత పర్యవేక్షణ

D-News: ప్రభుత్వ నిధులు, సబ్సిడీలు మరింత సమర్థవంతంగా వినియోగించేలా కాస్ట్ ఆడిట్ నిబంధనలను మౌలిక వసతుల రంగానికి కూడా విస్తరించే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఈ…

భారత్‌కు భారీగా మూలధన ప్రవాహాలు.. 2027లో 120 బిలియన్ డాలర్లకు చేరొచ్చు: కోటక్ ఈక్విటీస్

భారత్‌కు వచ్చే విదేశీ మూలధన ప్రవాహాలు 2027 ఆర్థిక సంవత్సరంలో భారీగా పెరిగే అవకాశం ఉందని కోటక్ ఇన్‌స్టిట్యూషనల్ ఈక్విటీస్ అంచనా వేసింది. 2026 ఆర్థిక సంవత్సరంలో…

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana