D news20: భారత్- పాకిస్థాన్ మధ్య 2025 మేలో సైనిక ఘర్షణ జరిగింది. ఇది జరిగి 15 నెలలు దాటుతున్నా రెండు దేశాల అభిప్రాయాలు ఇప్పటికీ లేవు.

‘విజయం మాదే’ అని రెండు దేశాలు ప్రకటించుకున్నాయి. యుద్ధంలో జరిగిన నష్టం విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశాయి.

డిస్కవరీ చానెల్ ఇటీవలి డాక్యుమెంటరీ చిత్రం ‘డీక్లాసిఫైడ్: ఆపరేషన్ సిందూర్’ ఈ ఘర్షణను మరోసారి చర్చనీయాంశం చేసింది.

ఈ డాక్యుమెంటరీలో భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ ఇతర సీనియర్ సైనిక అధికారులు పాకిస్తాన్‌పై గెలిచినట్లు వాదించారు.

ఈ వాదనలను ‘అసత్యమైన, వివాదస్పదమైన, ప్రచార ఆధారితవని’ పాకిస్తాన్ ఆర్మీ పబ్లిక్ రిలేషన్స్ డిపార్ట్‌మెంట్ తిరస్కరించింది.
పహల్గామ్‌లో పర్యటకులపై 2025 ఏప్రిల్ 22న దాడి జరిగింది. 2025 మే 6-7 తేదీల మధ్య రాత్రి పూట భారత సైన్యం పాకిస్థాన్‌తో పాటు పాక్ పాలిత కశ్మీర్‌పై క్షిపణులపై దాడి చేసింది.

పహల్గామ్ ప్రాంతంలో 25 మంది పర్యాటకులు సహా 26 మంది హత్యలకు స్పందనగా తాము దాడులు చేసినట్లు భారత్ ప్రకటించింది.

పహల్గామ్ దాడుల్లో తమ ప్రమేయం ఉందన్న ఆరోపణలను పాకిస్థాన్ ఖండిస్తూ వస్తోంది.

By CS.H

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana
వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana