ఢిల్లీకి చేరుకున్న బీఆర్ఎస్ నేతలు.. రేపు జాతీయ కమిషన్లకు ఫిర్యాదు
D News:బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతలు ఢిల్లీకి చేరుకున్నారు. అసెంబ్లీ ఆవరణలో జరిగిన ఘటనపై ఫిర్యాదు చేయనున్నారు. మహిళా ఎమ్మెల్యేలపై పోలీసుల తీరును జాతీయ కమిషన్ల దృష్టికి తీసుకెళ్లనున్నారు.…
