ప్రభుత్వమే గుండాగిరికి పాల్పడుతోంది.. ఢిల్లీలో జగదీశ్రెడ్డి ఆరోపణలు
D News:తెలంగాణ ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రభుత్వమే గుండాగిరికి పాల్పడుతోందని విమర్శించారు. అసెంబ్లీ ఘటనపై ఫిర్యాదు చేసేందుకు ఢిల్లీకి వచ్చినట్లు తెలిపారు.…
