స్టాక్ మార్కెట్లు నష్టాల్లో.. సెన్సెక్స్ 300 పాయింట్లు పతనం, 24,300 దిగువకు నిఫ్టీ
D-News: భారత స్టాక్ మార్కెట్లు సోమవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 300 పాయింట్లకు పైగా పడిపోగా, నిఫ్టీ 24,300 దిగువకు చేరింది. అంతర్జాతీయ ఉద్రిక్తతలు, పెరిగిన ముడి…
