స్పీకర్ కుర్చీని ప్రతి ఒక్కరూ గౌరవించాలి.. నిన్నటి ఘటన క్షమించరానిది: అక్బరుద్దీన్ ఓవైసీ
D News: తెలంగాణ అసెంబ్లీలో జరిగిన పరిణామాలపై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ స్పందించారు. స్పీకర్ కుర్చీని ప్రతి ఒక్కరూ గౌరవించాల్సిందేనని, నిన్న జరిగిన ఘటన క్షమించరానిదని…
