రైల్వే మౌలిక వసతులకు భారీ ఊతం.. రూ.9,450 కోట్లతో 410 కి.మీ మల్టీ-ట్రాకింగ్ ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం
D-News: దేశంలో రైల్వే మౌలిక వసతులను మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో నాలుగు…
