ఎర్రవల్లి ‘శుద్ధి’ కేసులో హైకోర్టును ఆశ్రయించిన పావని గౌడ్
D News: ఎర్రవల్లి ‘శుద్ధి’ వ్యవహారంలో బీఆర్ఎస్ నాయకురాలు పావని గౌడ్ హైకోర్టును ఆశ్రయించారు. తనపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోకుండా రక్షణ కల్పించాలని ఆమె కోరినట్లు…
D News: ఎర్రవల్లి ‘శుద్ధి’ వ్యవహారంలో బీఆర్ఎస్ నాయకురాలు పావని గౌడ్ హైకోర్టును ఆశ్రయించారు. తనపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోకుండా రక్షణ కల్పించాలని ఆమె కోరినట్లు…
D News: కేటీఆర్ తెలంగాణ సమాజానికి, దళితులకు క్షమాపణ చెప్పాలని ప్రభుత్వ విప్ బల్మూరి వెంకట్ డిమాండ్ చేశారు. కేటీఆర్ వ్యవహారశైలిపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు.…
D News: ఎర్రవల్లి వద్ద దళితులు నిరసన తెలిపిన ప్రాంతాన్ని పసుపు నీళ్లతో శుద్ధి చేశారనే ఘటనపై తెలంగాణ మంత్రులు గవర్నర్ శివప్రతాప్ శుక్లాకు ఫిర్యాదు చేశారు.…
D News: స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ను దూషించిన ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్ను అవమానించిన వారికి, ఉగ్రవాది కసబ్కు తేడా…
D News: ఎర్రవల్లి ఫామ్హౌస్ పరిసరాల్లో దళితులు నిరసన తెలిపి వెళ్లిన తర్వాత పసుపు నీళ్లతో శుద్ధి కార్యక్రమం నిర్వహించడంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తీవ్రంగా…
D News: దళితులు నడిచారని రోడ్డును శుద్ధి చేయడం దారుణమైన ఘటన అని తెలంగాణ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. అస్పృశ్యత భావజాలం ఇంకా కొనసాగుతుండటం బాధాకరమని…
D News: ఎర్రవల్లిలో జరిగిన శుద్ధికరణ ఘటనపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనపై కేసీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్…