Category: Telangana Government

22ఏ భూములకు చెక్‌.. 12 సమస్యల పరిష్కారానికి హై లెవల్‌ కమిటీ

D NEWS: తెలంగాణలో 22ఏ నిషేధిత భూముల సమస్యలకు పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. 12 రకాల భూ సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక కమిటీలు,…

మాజీ ఎమ్మెల్యే కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసిన సీఎం!

సూర్యాపేట నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మాజీ ఎమ్మెల్యే, ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు దివంగత ఉప్పల మల్సూర్ కుటుంబం సొంతిల్లు లేక ఇబ్బందులు పడుతున్న విషయం వెలుగులోకి…

తెలంగాణకు 9.56 లక్షల ఇళ్లు.. రేవంత్ కీలక విజ్ఞప్తి

D NEWS: 9.56 లక్షల ఇళ్లు తెలంగాణకు మంజూరు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ను కోరారు. ఇప్పటికే 2 లక్షల ఇళ్లు మంజూరు…

అసైన్డ్ భూములపై హరీశ్‌కు పొంగులేటి ప్రశ్న

D NEWS: 22ఏ భూముల వ్యవహారంపై తెలంగాణ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం మొదలైంది. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి.. హరీశ్‌రావు బంధువుకు సంబంధించిన అసైన్డ్‌ భూముల…

హైదరాబాద్‌లో హార్వర్డ్‌ కోర్సులు.. డిసెంబర్‌ నుంచే ఎగ్జిక్యూటివ్‌ ఎడ్యుకేషన్!

D NEWS: హైదరాబాద్‌లో Harvard Executive Education Hyderabad కోర్సులు డిసెంబర్‌ నుంచి అందుబాటులోకి రానున్నాయని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. తెలంగాణను గ్లోబల్‌ నాలెడ్జ్‌ హబ్‌గా తీర్చిదిద్దే…

ఇందిరమ్మ ఇళ్లలో అక్రమాలా?.. దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు

D NEWS: ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో అవకతవకలు జరిగితే విచారణ జరపాలని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కోరారు. అర్హులైన పేదలకు ఇళ్లు అందేలా లబ్ధిదారుల ఎంపికను…

సర్వే ఆపండి.. భూములు లాక్కుంటే ఖబడ్దార్! ఎర్రవెల్లిలో ఎస్సీ రైతుల వార్నింగ్!

D NEWS: ఎర్రవల్లిలో కేసీఆర్ ఫామ్‌హౌస్ పరిసర భూములపై రెవెన్యూ సర్వే ఉద్రిక్తతకు దారితీసింది. సర్వే కోసం వచ్చిన అధికారులను స్థానిక ఎస్సీ రైతులు అడ్డుకుని తమ…

బస్సుల్లో తిరిగినోళ్లకు వందల కోట్లు ఎక్కడివి?! కేటీఆర్‌కు కోమటిరెడ్డి దిమ్మతిరిగే కౌంటర్!

D NEWS: బీఆర్‌ఎస్ నేతల భూములపై సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో చేసిన ఆరోపణలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పందించారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు, జగదీష్‌రెడ్డి ఆస్తులపై ఆయన…

శాటిలైట్ నిఘాలో కేసీఆర్ ఫామ్‌హౌస్.. త్వరలోనే నోటీసులు?! రంగంలోకి రెవెన్యూ యంత్రాంగం!

D NEWS: ఎర్రవల్లిలోని మాజీ సీఎం కేసీఆర్ ఫామ్‌హౌస్ భూములపై రెవెన్యూ అధికారులు దృష్టి సారించారు. 700 ఎకరాల భూమిపై, అందులో 388 ఎకరాల ప్రభుత్వ భూమి…

22ఏ భూముల సమస్యలకు పరిష్కారం.. ప్రత్యేక చర్యలకు సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు

D NEWS: 22ఏ నిషేధిత భూముల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో తెలిపారు. అర్హత ఉన్న భూయజమానులకు నిబంధనల ప్రకారం…

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana