DNews 29 Nov:హైదరాబాద్: సైబర్ నేరగాళ్లు సృష్టించిన వలలో చిక్కుకుని నగరంలోని ఓ ప్రముఖ వైద్యుడు (డాక్టర్) ఏకంగా రూ. 14 కోట్లు పోగొట్టుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత కొన్ని నెలలుగా ఆన్‌లైన్‌లో విడతల వారీగా డబ్బులు బదిలీ చేసిన డాక్టర్, తాను మోసపోయానని గ్రహించి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. ఈ సైబర్ మోసంలో నేరగాళ్లు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని, మానసిక ఒత్తిడిని ఉపయోగించి బాధితుడిని ట్రాప్ చేశారు.

పెట్టుబడి పెట్టిన రూ. 14 కోట్లు తిరిగి రాకపోవడం, నేరగాళ్లు మళ్లీ మళ్లీ డబ్బు అడగడంతో డాక్టర్ మోసపోయానని గ్రహించాడు. సుమారు ఆరు నెలల పాటు ఈ మోసం కొనసాగింది.బాధితుడి ఫిర్యాదు మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో ఎక్కువ శాతం డబ్బు క్రిప్టోకరెన్సీ ద్వారా విదేశాలకు చేరినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana
వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana